Header Banner

అమరావతి సభలో పవన్ స్పీచ్ హైలైట్! మోదీ నుంచి సర్ప్రైజ్ గిఫ్ట్!

  Fri May 02, 2025 17:57        Politics

అమరావతి రీ లాంఛ్ సభలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రధాని వేదిక మీదకు వచ్చిన సమయంలో రైతుల నుంచి అనూహ్య రీతిలో స్వాగతం లభించింది. ప్రధాని సమక్షం లో డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రసంగం చేసారు. గత అయిదేళ్లు కాలంలో వైసీపీ హయాంలో రైతుల కష్టాలను ప్రస్తావించారు. పహల్గాం లో ఉగ్రదాడి పైన ఆవేదన వ్యక్తం చేసారు. ఇలాంటి సున్నిత సమయంలో ప్రధాని అమరావతి రావటం పైన ధన్యవాదాలు చెప్పారు. పవన్ ప్రసంగం పూర్తయిన తరువాత పవన్ కు ప్రధాని మోదీ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు.

 

ఇది కూడా చదవండి: ప్రధాని వస్తుంటే జగన్‌ జంప్‌! ప్రజల మధ్యకు రాలేక పారిపోయాడు! 



పవన్ కు గిఫ్ట్

డిప్యూటీ సీఎం పవన్ ప్రసంగానికి ప్రధాని మోదీ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. ప్రధాని మోదీ సమక్షంలో పవన్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. కాశ్మీర్ లో ఉగ్రదాడుల అంశాన్ని ప్రస్తావించారు. గత అయిదేళ్లు కాలంలో అమరావతి రైతుల కష్టాలను గుర్తు చేసారు. కూటమి నేతలు హామీ ఇచ్చిన విధంగా అమరావతి తిరిగి నిలబడుతుందని చెప్పుకొచ్చారు. దేశానికే తల మానికంగా అమరావతి నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు. కాశ్మీర్ లో ఉగ్రదాడుల అంశం ప్రస్తావన సమయంలో పవన్ ఎమోషనల్ అయ్యారు. ఇలాంటి సమయంలో ప్రధాని అమరావతి కోసం రావటాన్ని అభినందించారు. ప్రసంగం పూర్తయిన పవన్ కు ప్రధాని ప్రత్యేకంగా తన వద్దకు పిలిచారు. పవన్ ను అభినందిస్తూ తన వద్ద ఉన్న చాక్లెట్ ను గిఫ్ట్ గా అందించారు.

రైతుల కష్టం మర్చిపోం

గత ప్రభుత్వంలో వేధింపులకు గురయ్యారని చెప్పుకొచ్చారు. రాజధాని కోసం అమరావతి మహిళల పాత్ర అద్బుతమని. ఆంధ్ర పౌరుషం చూపించారని ప్రశంసించారు. గత అయిదేళ్ల కాలంలో రైతులను గత ప్రభుత్వం అవమాన పరిచిందన్నారు. అమరావతి మళ్లీ ఒక ప్రపంచ స్థాయి సర్వ శ్రేష్ఠ రాజధానిగా నిలుస్తుందని పవన్ పేర్కొన్నారు. జవాబుదారీ, సామాజిక న్యాయానికి ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు. ఎన్డీఏ కేంద్రం, రాష్ట్రంలో ఉన్న కారణంగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు దశల వారీగా అమలు చేస్తున్నామని పవన్ వివరించారు. మ్యాచింగ్ గ్రాంట్స్ కేంద్రం నుంచి పొందాల్సిన వేల కోట్లు నష్టపోయిందని.. ఇప్పుడు ఫెడరల్ స్పూర్తితో పని చేస్తున్నామని పవన్ పేర్కొన్నారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. భారత్‌లో 20 వేల ఉద్యోగాలు.. వారికి మాత్రమే ఛాన్స్.. 

 

రూ.500 నోట్లకు ఏమైంది.. ఇక ఎటిఎంలలో 100, 200 నోట్లు.. RBI కీలక నిర్ణయం..!

 

మాజీ మంత్రి బిగ్ షాక్.. విచారణ ప్రారంభం! వెలుగులోకి కీలక ఆధారాలు..

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..

 

అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ‌ చిన్న పని తో..

 

కొత్త రేషన్ కార్డులపై శుభవార్త చెప్పిన మంత్రి.. ప్రతి కుటుంబానికి ఉచితంగా - తాజాగా కీలక ప్రకటన!

 

6 లైన్లుగా రహదారిడీపీఆర్‌పై కీలక అప్డేట్! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

 

సీఐడీ క‌స్ట‌డీలో పీఎస్ఆర్ - మూడో రోజు కొనసాగుతున్న విచారణ! 80కి పైగా ప్రశ్నలు..

 

స్కిల్ కేసు లో చంద్రబాబుని రిమాండ్ చేసిన న్యాయమూర్తి! న్యాయ సేవా అధికార సంస్థ సభ్య కార్యదర్శిగా నియామకం! ప్రభుత్వం జీవో జారీ!

 

మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?

 

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #amaravatirelaunch #pawaninspeech #modigift #pawanmodi #amaravatifarmers #pawanemotion #amaravatimeeting